రేపు విద్యుత్‌కు అంతరాయం

ABN , First Publish Date - 2020-05-28T09:31:49+05:30 IST

శుక్రవారం కురుపాం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు నిర్వహిస్తున్న సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు

రేపు విద్యుత్‌కు అంతరాయం

కురుపాం, మే 27: శుక్రవారం కురుపాం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు నిర్వహిస్తున్న సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలుపదల చేస్తామని కురుపాం విద్యుత్‌ శాఖ ఏఈ పి.దుర్గప్రసాద్‌ తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

Updated Date - 2020-05-28T09:31:49+05:30 IST