మహానంది ఏఈగా ప్రభాకర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-17T05:19:49+05:30 IST

మహానంది మండల ట్రాన్సకో ఏఈగా ప్రబాకర్‌రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

మహానంది ఏఈగా ప్రభాకర్‌ రెడ్డి


మహానంది, అక్టోబరు 16: మహానంది మండల ట్రాన్సకో ఏఈగా ప్రబాకర్‌రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఏఈగా పనిచేసిన శ్రీనివాసులు నంద్యాల రూరల్‌ ఏఈగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ప్రభాకర్‌ రెడ్డిని అక్కడ  నుంచి మహానందికి వచ్చారు. 


Updated Date - 2021-10-17T05:19:49+05:30 IST