ప్రజా సమస్యలపై పోరాడతాం: బచ్చుల

ABN , First Publish Date - 2021-10-17T06:16:05+05:30 IST

ప్రజా సమస్యలపై పోరాడతాం: బచ్చుల

ప్రజా సమస్యలపై పోరాడతాం: బచ్చుల
పూజా కార్యక్రమంలో బచ్చుల

 హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, అక్టోబరు 16 : టీడీపీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉం టూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని పార్టీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు అన్నారు. పార్టీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలం భించే రైతు వ్యతిరేక విధానాలపై టీడీపీ అలుపెరు గని పోరాటం చేస్తుందని మహిళా నేతలు మూల్పూరి సాయి కల్యాణి, వడ్డిల్లి లక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో దొంతు చిన్నా, అట్లూరి శ్రీనివాస్‌, దయాల రాజేశ్వరరావు, గుండపనేని ఉమావరప్ర సాద్‌, పుట్టా సురేష్‌, చెన్నుబోయిన శివయ్య, వెంక టేశ్వరావు, వెంకయ్యారావు, నితీష్‌, కొండలరావు, పింకు, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:16:05+05:30 IST