ప్రకాశం జిల్లాలో దారుణం
ABN , First Publish Date - 2021-05-03T15:14:35+05:30 IST
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరులో దారుణం జరిగింది. గ్రామ శివారులో అంకమ్మరావు అనే యువకుడిపై
ఒంగోలు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరులో దారుణం జరిగింది. గ్రామ శివారులో అంకమ్మరావు అనే యువకుడిపై కొందరు యువకులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. దీంతో తీవ్రంగా గాయపడిన అంకమ్మరావును చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.