ప్రకాశం: ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా

ABN , First Publish Date - 2021-03-01T15:57:16+05:30 IST

ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం సీతానాగులవరం వద్ద జార్జ్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

ప్రకాశం: ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా

ఒంగోలు: ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం సీతానాగులవరం వద్ద జార్జ్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సంబంధించిన కళాశాలకు చెందినదిగా తెలుస్తోంది. 

Updated Date - 2021-03-01T15:57:16+05:30 IST