Prakasam: పాదయాత్ర క్యాంపు వద్ద రాజధాని మహిళల ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-11-08T14:59:05+05:30 IST

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో కార్తీక సోమవారం సందర్భంగా పాదయాత్ర క్యాంపు వద్ద రాజధాని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Prakasam: పాదయాత్ర క్యాంపు వద్ద రాజధాని మహిళల ప్రత్యేక పూజలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఇంకొల్లులో కార్తీక సోమవారం సందర్భంగా పాదయాత్ర క్యాంపు వద్ద రాజధాని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ప్రత్యేక రథం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మహిళలు పూజలు నిర్వహించారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మారి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా బుద్దిని ప్రసాదించాలని ప్రార్ధించించినట్లు మహిళలు వెల్లడించారు. 

Updated Date - 2021-11-08T14:59:05+05:30 IST