AP: 15వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-15T13:09:20+05:30 IST

రాజధాని రైతుల మహాపాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. ఏకైక రాజధాని లక్ష్యంగా న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రాజధాని రైతులు పాదయాత్రను మొదలుపెట్టారు. నేడు పర్చూరు, అద్దంకి

AP: 15వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

ప్రకాశం: రాజధాని రైతుల మహాపాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. ఏకైక రాజధాని లక్ష్యంగా న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రాజధాని రైతులు పాదయాత్రను మొదలుపెట్టారు. నేడు పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండేపి నియోజకవర్గాలు దాటి నేడు కందుకూరు నియోజకవర్గంలో అడుగుపెట్టనుంది. నేడు టంగుటూరు మండలం ఎం. నిడమానూరు నుండి కందుకూరు మండలం విక్కిరాలపేట వరకు 13.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.

Updated Date - 2021-11-15T13:09:20+05:30 IST