జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-08T04:50:34+05:30 IST

కూలీలు పనుల వద్ద కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పా టించాలని మరికల్‌ సీఐ వివకుమార్‌ అన్నారు.

జాగ్రత్తలు పాటించాలి
రాంపూర్‌ గ్రామం ఉపాదికూలీలకు మాస్కులు పంపిణీచేసిన మరికల్‌ పీఐ శివకుమార్‌

 -  కూలీలకు మాస్కులు పంపిణీ చేసిన సీఐ శివకుమార్‌

నర్వ, మే 7 : కూలీలు పనుల వద్ద కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పా టించాలని మరికల్‌ సీఐ వివకుమార్‌ అన్నారు. గురువానరం మండల పరిధిలోని రాంపూర్‌ గ్రామ ఉపాధి హామీ కూలీలకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లా ఎస్పీ చేతన ఆదేశాల మెరకు ఈ మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కూలీ లు పనులు ముగిశాక భోజనం చేసె సమయంలో గాని విరామం సమ యంలో గాని గుంపులు గుంపులుగా కూర్చోకూడదని తెలిపారు. ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T04:50:34+05:30 IST