పుల్లేటికుర్రుకు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-15T19:20:39+05:30 IST
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు ఇందిరానగర్ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు ఇందిరానగర్ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తొండవరం జడ్పీ హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న అమలాపురానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు కూడా కరోనా సోకింది. రావులపాలెంలో ముగ్గురికి, ఊబలంకలో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.