కేరళలో ప్రైవేట్ బస్సుల సమ్మె

ABN , First Publish Date - 2021-12-09T00:18:38+05:30 IST

కేరళలో ప్రైవేట్ బస్సుల సమ్మె

కేరళలో ప్రైవేట్ బస్సుల సమ్మె

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్స్ సమ్మెకు దిగనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఈ నెల 21 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు కేరళ రాష్ట్ర ప్రైవేట్ బస్సు ఆపరేటర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 12,500 ప్రైవేట్ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. బస్సు టికెట్ ప్రారంభ ధర రూ. 12, విద్యార్థులకు రూ. 6 ఉండాలని కేఎస్పీబీవోఎఫ్ చైర్మన్ లారెన్స్ బాబు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెను వాయిదా వేసుకోవాలని ప్రైవేట్ బస్సు యజమాన్యానికి రాష్ట్ర మంత్రి సూచించారు.



Updated Date - 2021-12-09T00:18:38+05:30 IST