22 మంది డీఎస్పీలకు పదోన్నతి
ABN , First Publish Date - 2021-04-21T12:37:18+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా 22 మంది డీఎస్పీ(సివిల్)లకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు దక్కాయి. కమిషనరేట్లలో విధులు నిర్వహిస్తున్నవారితో
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 22 మంది డీఎస్పీ(సివిల్)లకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు దక్కాయి. కమిషనరేట్లలో విధులు నిర్వహిస్తున్నవారితో పాటు సీఐడీ, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేస్తున్న డీఎస్పీలకు అడ్హక్ పద్ధతిలో పదోన్నతులు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.