ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించాం: రేవంత్‌

ABN , First Publish Date - 2021-11-06T23:28:36+05:30 IST

ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించాం: రేవంత్‌

హైదరాబాద్: ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఆదివారం 4 బృందాలు పర్యటిస్తాయని తెలిపారు. పెట్రో ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ దొంగలుగా మారాయని దుయ్యబట్టారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌పై కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని రూ.10 లక్షలిచ్చి సీఎం కేసీఆర్ కొనాలనుకున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2021-11-06T23:28:36+05:30 IST