Puducherryలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-11-22T17:57:11+05:30 IST

పుదుచ్చేరిలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండంతో, కరోనా పరీక్షలు అధికం చేయాలని కేంద్రప్రభుత్వం సూచించింది. పుదుచ్చేరిలో రోజువారీ కేసుల

Puducherryలో పెరుగుతున్న కరోనా కేసులు

పరీక్షలు పెంచాలని కేంద్రప్రభుత్వం సూచన

చెన్నై/ఐసిఎప్: పుదుచ్చేరిలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండంతో, కరోనా పరీక్షలు అధికం చేయాలని కేంద్రప్రభుత్వం సూచించింది. పుదుచ్చేరిలో రోజువారీ కేసుల సంఖ్య ఈనెల 9న 168 ఉండగా, 16వ తేదీ 238కి పెరిగింది. కారైక్కాల్‌లో 29 శాతం, పుదుచ్చేరిలో 30, యానాంలో 85 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-11-22T17:57:11+05:30 IST