పది ఓవర్లలో పంజాబ్ స్కోరు ఎంతంటే..
ABN , First Publish Date - 2021-04-13T02:07:15+05:30 IST
ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పట్టు బిగిస్తోంది. మొదటి పది ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ..
చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పట్టు బిగిస్తోంది. మొదటి పది ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(14) త్వరగానే అవుటైనా.. క్రిస్ గేల్(40)తో కలిసి కెప్టెన్ కేఎల్ రాహుల్(32) ఇన్నింగ్స్ను నడిపించాడు. అయితే పదో ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయిన గేల్.. స్టోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం దీపక్ హుడా క్రీజులోకొచ్చాడు.