సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ విజేత సింధూ
ABN , First Publish Date - 2022-01-23T23:01:03+05:30 IST
న్యూఢిల్లీ: భారత నెంబర్ వన్ షట్లర్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ గెలుచుకున్నారు.
న్యూఢిల్లీ: భారత నెంబర్ వన్ షట్లర్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ గెలుచుకున్నారు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫైనల్లో ఆమె మాల్వికాను ఓడించారు. 21-13, 21-16తో వరుస సెట్లలో ఓడించి విజయబావుటా ఎగురవేశారు.