సీబీఐ విచారణకు రవీంద్రనాథ్రెడ్డి
ABN , First Publish Date - 2021-09-05T00:39:57+05:30 IST
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 90వ రోజు సీబీఐ
కడప: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 90వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. సీబీఐ విచారణకు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి హాజరయ్యారు. సీఎం జగన్కు మేనమామ రవీంద్రనాథ్రెడ్డి. మొదటిసారి సీబీఐ విచారణకు రవీంద్రనాథ్రెడ్డి వచ్చారు.