కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి: రఘునందన్
ABN , First Publish Date - 2021-11-16T03:31:49+05:30 IST
శాంతి భద్రతలను కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. బండి సంజయ్ కాన్వాయ్పై టీఆర్ఎస్ గూండాల దాడిని ఆయన ఖండించారు.
హైదరాబాద్: శాంతి భద్రతలను కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. బండి సంజయ్ కాన్వాయ్పై టీఆర్ఎస్ గూండాల దాడిని ఆయన ఖండించారు. దాడులు పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులకు చేసిన మోసాలకు కేసీఆర్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.