రాకేష్ ఝన్ఝన్వాలా... మెటల్ స్టాక్లో వాటాను తగ్గించుకున్నారు...
ABN , First Publish Date - 2022-01-22T00:53:07+05:30 IST
పీఎస్యూ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, లేదా... సెయిల్ నుంచి 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీరో రిటర్న్ పొందిన తర్వాత, బిగ్బుల్ రాకేష్ ఝన్ఝన్వాలా నవరత్న కంపెనీలో తన వాటాను అక్టోబరు- డిసెంబరు 2021 త్రైమాసికంలో తగ్గించారు.
ముంబై : పీఎస్యూ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, లేదా... సెయిల్ నుంచి 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీరో రిటర్న్ పొందిన తర్వాత, బిగ్బుల్ రాకేష్ ఝన్ఝన్వాలా నవరత్న కంపెనీలో తన వాటాను అక్టోబరు- డిసెంబరు 2021 త్రైమాసికంలో తగ్గించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కోసం సెయిల్ షేర్ హోల్డింగ్ ప్యాట్రన్ ప్రకారం, రాకేష్ ఝన్ఝన్వాలా తన వాటాను 1.76 శాతం నుంచి 1.09 శాతానికి తగ్గించుకున్నారు. గ్గించుకోవడానికి ఇదే కారణం కావచ్చు.