కొవిడ్ స్పెషలాఫీసర్గా రామ్గోపాల్
ABN , First Publish Date - 2021-04-18T07:15:07+05:30 IST
జిల్లా కొవిడ్ ప్రత్యేకాధికారిగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామ్గోపాల్ నియమితులయ్యారు.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 17: జిల్లా కొవిడ్ ప్రత్యేకాధికారిగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామ్గోపాల్ నియమితులయ్యారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించింది.