ప్రైవేటు స్కూళ్ల టీచర్లను ఆర్థిక సాయం అందించండి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-07-10T14:15:47+05:30 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు.

ప్రైవేటు స్కూళ్ల టీచర్లను ఆర్థిక సాయం అందించండి: రామకృష్ణ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు నెలకు రు.10 వేల చొప్పున 3 నెలలపాటు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కరోనా లాక్డౌన్ కారణంగా ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు, సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ గడువు కూడా మరో 2 నెలలు పొడిగించాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్లకు ఆన్‌లైన్ తరగతులకు అనుమతిచ్చినట్లయితే ప్రైవేటు స్కూళ్లకు కూడా అనుమతినివ్వాలని రామకృష్ణ కోరారు.

Updated Date - 2020-07-10T14:15:47+05:30 IST