సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2021-04-21T15:33:24+05:30 IST

గుంటూరు: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గుంటూరు జిల్లా వినుకొండలోని ఆజాద్‌నగర్‌కు..

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

గుంటూరు: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గుంటూరు జిల్లా వినుకొండలోని ఆజాద్‌నగర్‌కు.. విద్యుత్, నీటి సౌకర్యాలు పునరుద్ధరించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. కరోనా విపత్కర కాలంలో కరెంట్, నీళ్లు బంద్ చేయడం తగునా? అని ప్రశ్నించారు. కారుచౌకగా ఆ స్థలాన్ని కొట్టేసేందుకు.. వైసీపీ నేతలు ప్రయత్నించటం దుర్మార్గమని రామకృష్ణ పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-21T15:33:24+05:30 IST