ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. Chandrababu ను కలిసిన రామేశ్వర్రావు
ABN , First Publish Date - 2021-10-19T12:00:00+05:30 IST
చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు...
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్ : టీటీడీపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జిగా తనకు అవకాశం కల్పించాలని ఆదివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రామేశ్వర్రావు కలసి వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.