కాకోరీ వీరుల సంస్మరణ

ABN , First Publish Date - 2020-12-19T05:59:55+05:30 IST

కాకోరీ వీరులు రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌ల యాదిలో శనివారం సాయంత్రం 6.30 నుంచి ఆన్‌లైన్‌ సమావేశం జరుగుతుంది. ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌, జహీర్‌ అలీఖాన్‌, అల్లం నారాయణ ఈ సమావేశంలో ప్రసంగిస్తారు...

కాకోరీ వీరుల సంస్మరణ

కాకోరీ వీరులు రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌ల యాదిలో శనివారం సాయంత్రం 6.30 నుంచి ఆన్‌లైన్‌ సమావేశం జరుగుతుంది. ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌, జహీర్‌ అలీఖాన్‌, అల్లం నారాయణ ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. మహబూబ్‌నగర్‌ ఎస్‌.ఎం. ఫంక్షన్‌ హాలులో ఆదివారం(20వ తేదీ) ఉదయం 10.30 నుంచి జరిగే సభలో కన్నెగంటి రవి, జి. భార్గవ, గులాం మహ్మద్‌, గౌతమ్‌, సుందర్‌పాల్‌ తదితరులు ప్రసంగిస్తారు.


– రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లాఖాన్‌ స్మారక సమితి, మహబూబ్‌నగర్‌

Updated Date - 2020-12-19T05:59:55+05:30 IST