రంగారెడ్డి: బీజేపీ నేతల కారు అద్దాలు ధ్వంసం
ABN , First Publish Date - 2020-11-22T17:50:18+05:30 IST
జిల్లాలోని మైలార్ దేవ్పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్లో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హల్చల్ చేశారు.
రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవ్పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్లో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. అర్ధరాత్రి బీజేపీ పార్టీకి చెందిన పలువురు నాయకుల కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మైలార్దేవ్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.