Rangareddy: గుత్తా సుమన్‌‌కు మరోసారి రిమాండ్

ABN , First Publish Date - 2021-11-05T18:47:24+05:30 IST

మంచిరేవుల పేకాట కేసులో కీలక నిందితుడు గుత్తా సుమన్ చౌదరికి ఉప్పరపల్లి కోర్టు మరోసారి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

Rangareddy: గుత్తా సుమన్‌‌కు మరోసారి రిమాండ్

హైదరాబాద్: మంచిరేవుల పేకాట కేసులో కీలక నిందితుడు గుత్తా సుమన్ చౌదరికి ఉప్పరపల్లి కోర్టు మరోసారి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో సుమన్‌ను నార్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. బెయిల్, కస్టడీ పిటీషన్‌పై  ఉప్పరపల్లి కోర్టు మధ్యాహ్నం వాదనలు విననుంది. 

Updated Date - 2021-11-05T18:47:24+05:30 IST