Ranipeta జిల్లాలో కేంద్ర బృందం పరిశీలన

ABN , First Publish Date - 2021-11-25T14:27:58+05:30 IST

రాణిపేట జిల్లాలో మంగళవారం రాత్రి 7 గంటలకు నెమిలి యూనియన్‌ మేల్‌పుల మ్‌పుదూర్‌ గ్రామంలో భారీవర్షాలకు ధ్వంసమైన పంటలను కేంద్ర బృందం పరిశీ లించింది. ఈ బృందం వెంట కేంద్ర గ్రూపు మేనేజింగ్‌

Ranipeta జిల్లాలో కేంద్ర బృందం పరిశీలన

వేలూరు(చెన్నై): రాణిపేట జిల్లాలో మంగళవారం రాత్రి 7 గంటలకు నెమిలి యూనియన్‌ మేల్‌పుల మ్‌పుదూర్‌ గ్రామంలో భారీవర్షాలకు ధ్వంసమైన పంటలను కేంద్ర బృందం పరిశీ లించింది. ఈ బృందం వెంట కేంద్ర గ్రూపు మేనేజింగ్‌ సూపర్‌వైజర్‌, రెవెన్యూ, జాతీయ విపత్తుల నివారణ ప్రధాన సెక్రటరీ కుమార్‌జయంత్‌, జిల్లా కలెక్టర్‌ భాస్కర పాండియన్‌, ఎస్పీ దీపసత్యన్‌, అరక్కోణం ఎంపీ జగద్రక్షకన్‌, ఆర్కాడు ఎమ్మెల్యే ఈశ్వరప్పన్‌, జిల్లా పంచాయతీ కమిటీ అధ్యక్షుడు జయంతి తిరుమూర్తి తదితరులున్నారు.


Updated Date - 2021-11-25T14:27:58+05:30 IST