ర్యాష్‌ డ్రైవింగ్‌తో హల్‌చల్‌.. 25 మందిపై కేసు

ABN , First Publish Date - 2021-01-14T12:10:49+05:30 IST

ర్యాష్‌ డ్రైవింగ్‌, అధిక శబ్దాలతో ప్రజలను

ర్యాష్‌ డ్రైవింగ్‌తో హల్‌చల్‌.. 25 మందిపై కేసు

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌ : ర్యాష్‌ డ్రైవింగ్‌, అధిక శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పోకిరీలకు గోషామహల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌ యాదవ్‌ అడ్డుకట్ట వేశారు. పోలీసుల తనిఖీల్లో 25 బుల్లెట్‌ వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి గోషామహల్‌ ట్రాఫిక్‌ పీఎస్‌కు తరలించారు.

Updated Date - 2021-01-14T12:10:49+05:30 IST