మారటోరియంలో వడ్డీ బాదుడుపై వ్యాజ్యం!

ABN , First Publish Date - 2020-05-27T07:05:45+05:30 IST

మారటోరియంలో వడ్డీ బాదుడుపై వ్యాజ్యం!

మారటోరియంలో వడ్డీ బాదుడుపై వ్యాజ్యం!

న్యూఢిల్లీ, మే 26: మారటోరియం సమయంలో రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం స్పందించింది. ఈ మేరకు కేంద్రానికి, ఆర్బీఐకి నోటీసులిచ్చింది. ఒక వారంలోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.   

Updated Date - 2020-05-27T07:05:45+05:30 IST