ఆర్డీవో జగనన్న కాలనీల పరిశీలన
ABN , First Publish Date - 2021-07-30T03:33:11+05:30 IST
మండలంలోని ఏకొల్లులో జగనన్న కాలనీల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లను నాయుడుపేట ఆర్డీవో సరోజని గురువారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణా
దొరవారిసత్రం, జూలై 29 : మండలంలోని ఏకొల్లులో జగనన్న కాలనీల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లను నాయుడుపేట ఆర్డీవో సరోజని గురువారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాను వేగంగా పూర్తి చేయించాలని ఆమె సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట తహసీల్థారు రాఘవేంద్రరావు, ఎంపీడీవో సింగయ్యలు ఉన్నారు.