వలస కూలీలకు ఆశ్రయం

ABN , First Publish Date - 2020-04-04T11:03:27+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు వెళ్తూ అష్టకష్టాలు

వలస కూలీలకు ఆశ్రయం

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌3: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు వెళ్తూ అష్టకష్టాలు పడుతున్న వలస కూలీలకు జిల్లా యంత్రాంగం స్థానికగా యత్రి గార్డెన్‌లో ఆశ్రయం కల్పించింది. ఇప్పటికే వందల స ంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం లేక కాలి నడకన జిల్లా మీదుగా మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తున్న వ లస కూలీలకు అధికారులు ఆశ్రయం కల్పించి భోజన సౌక ర్యం ఏర్పాటుచేశారు. ప్రస్థుతం పట్టణంలోని గాయత్రి గార్డె న్‌లో ఆశ్రయం పొందిన వలస కార్మికులను అధికారులు ఉ న్నతాధికారుల ఆదేశాల మేరకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2020-04-04T11:03:27+05:30 IST