ఒకరిపై పీడీయాక్టు కేసు నమోదు
ABN , First Publish Date - 2022-01-24T04:05:40+05:30 IST
భైంసా అల్లర్ల ఘటనలో ఒకరిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి చంచల్గూడ జైలుకు తరలించామని పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. భైంసా అల్లర్లు, నిజామాబాద్ జిల్లా జానకంపేట వద్ద దళిత యువకుడిపై దాడి చేసిన కేసులో షేక్ నుమాన్ నిందితుడని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఉత్తర్వుల మేరకు అతడిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి చంచల్గూడ జైలుకు తరలించామని తెలిపారు.
భైంసా క్రైం, జనవరి 23 : భైంసా అల్లర్ల ఘటనలో ఒకరిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి చంచల్గూడ జైలుకు తరలించామని పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. భైంసా అల్లర్లు, నిజామాబాద్ జిల్లా జానకంపేట వద్ద దళిత యువకుడిపై దాడి చేసిన కేసులో షేక్ నుమాన్ నిందితుడని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఉత్తర్వుల మేరకు అతడిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి చంచల్గూడ జైలుకు తరలించామని తెలిపారు.