టీయూ పీజీ ఫలితాల విడుదల
ABN , First Publish Date - 2020-07-02T11:23:46+05:30 IST
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని మరో ఎనిమిది పీజీ కోర్సుల 1, 3, 5 సెమిస్టర్ల ఫలి తాలను బుధవారం ప్రకటించారు
డిచ్పల్లి, జూలై 1 : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని మరో ఎనిమిది పీజీ కోర్సుల 1, 3, 5 సెమిస్టర్ల ఫలి తాలను బుధవారం ప్రకటించారు. వీసీ నీతూ ప్రసాద్, రిజిస్ర్టార్ నసీం, పరీక్షల నియంత్రణ అధికారి ఘంటా చంద్ర శేఖర్ హైదరాబాద్లో విడుదల చేశారు. ఎకనామి క్స్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్, హిందీ, తెలుగు మొదటి, మూడో సెమిస్టార్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ మొదటి సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసిన ట్లు పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు. ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు.