స్కైట్రాన్లో రిలయన్స్కు మరింత వాటా
ABN , First Publish Date - 2021-03-01T06:30:53+05:30 IST
రిలయన్స్ ఇండస్ర్టీ్సకు చెందిన రిలయన్స్ స్ర్టాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఎ్సబీవీఎల్) అమెరికాకు చెందిన స్కైట్రాన్ఇంక్లో వాటాను మరింతగా పెంచుకుంది...
ముంబై: రిలయన్స్ ఇండస్ర్టీ్సకు చెందిన రిలయన్స్ స్ర్టాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఎ్సబీవీఎల్) అమెరికాకు చెందిన స్కైట్రాన్ఇంక్లో వాటాను మరింతగా పెంచుకుంది. 26.76 మిలియన్ డాలర్లు (రూ.196.9 కోట్లు) వెచ్చించి అదనంగా వాటాను కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. దీంతో స్కైట్రాన్లో వాటా 26.3 శాతం నుంచి 54.46 శాతానికి పెరిగిందని పేర్కొంది. 2018 అక్టోబరులో స్కైట్రాన్లో రిలయన్స్ ఇండస్ర్టీస్ 12.7 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2019 నవంబరులో వాటా ను 17.37 శాతానికి, 2020 ఏప్రిల్లో 26.3 శాతానికి పెంచుకుంది.