జియోకు 1.48 లక్షల కొత్త చందాదారులు

ABN , First Publish Date - 2021-05-14T05:42:03+05:30 IST

ఏపీ సర్కిల్‌ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌)లో ఫిబ్రవరి నెలలో కొత్తగా 1.48 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకున్నట్లు ట్రాయ్‌ గణాంకాలు వెల్లడించాయని....

జియోకు 1.48 లక్షల  కొత్త చందాదారులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఏపీ సర్కిల్‌ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌)లో ఫిబ్రవరి నెలలో కొత్తగా 1.48 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకున్నట్లు ట్రాయ్‌ గణాంకాలు వెల్లడించాయని రిలయన్స్‌ జియో తెలిపింది. దీంతో మొత్తం సబ్‌స్ర్కైబర్లు 3.16 కోట్లకు చేరినట్లు పేర్కొంది. తెలు గు రాష్ట్రాల మార్కెట్లో కంపెనీకి దాదాపు 40ు వాటా ఉంది. 

Updated Date - 2021-05-14T05:42:03+05:30 IST