నూజివీడు సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి
ABN , First Publish Date - 2021-12-08T00:52:35+05:30 IST
జిల్లాలోని నూజివీడు సబ్ జైలులో రిమాండ్ ఖైదీ
విజయవాడ: జిల్లాలోని నూజివీడు సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. ఇటీవల మూడు అక్రమ మద్యం సీసాలతో పోలీసులకు భానుచందర్ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి భానును పోలీసులు రిమాండ్కు తరలించారు. తీవ్ర కడుపు నొప్పి, వాంతులు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా భానుచందర్ మృతి చెందాడు. పోలీసులు కొట్టడం వల్లే భానుచందర్ చనిపోయాడంటూ బంధువులు ఆందోళన చేశారు.