కరోనా వారియర్గా రెంటాల కేశవరెడ్డి
ABN , First Publish Date - 2020-05-27T11:07:12+05:30 IST
సామాజిక కార్యకర్త, 39వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డిని అలెయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ
సుబేదారి, మే 26: సామాజిక కార్యకర్త, 39వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డిని అలెయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కరోనా వారియర్గా ఎంపిక చేసింది. లాక్డౌన్ సమయంలో ఆయన సేవలను గుర్తించి కరోనా వారియర్గా ఎంపిక చేసినట్లు సంస్థ సభ్యులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 10 మందిని ఎంపిక చేయగా, వారిలో కేశవరెడ్డికి చోటు దక్కడంతో నియోజకవర్గ లీడర్లు, కార్యకర్తలుకేశవరెడ్డికి అభినందనలు తెలిపారు.