డల్లాస్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు!

ABN , First Publish Date - 2021-01-27T13:40:55+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు చేసుకున్నా

డల్లాస్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు!

డల్లాస్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు చేసుకున్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాప ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర.. డల్లాస్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ దగ్గర జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. కొవిడ్-19 నిబంధన నేపథ్యంలో అతితక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వ, కో ఛైర్మన్ శైలేష్‌ షా పాల్గొని భారత రాజ్యాంగాన్ని రచించిన బి.ఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ చిత్ర చిత్రపటాలకు నివాళులర్పించారు. 


Updated Date - 2021-01-27T13:40:55+05:30 IST