ఉమ్మడి Warangal జిల్లా వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ABN , First Publish Date - 2022-01-26T16:21:45+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆయా జిల్లాల కలెక్టర్లు జెండాను ఎగురవేశారు.