రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-21T03:20:04+05:30 IST

రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠా అరెస్ట్

రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠా అరెస్ట్

అనంతపురం: రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.  400 క్వింటాళ్ల  రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న గోడౌన్ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. గోడౌన్‌కు సంబంధించిన నాగరాజుగుప్తా సహా లారీ డ్రైవర్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.


Updated Date - 2021-06-21T03:20:04+05:30 IST