పోలవరం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద

ABN , First Publish Date - 2020-08-12T14:27:17+05:30 IST

పోలవరం వద్ద క్రమంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది.

పోలవరం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద

ప.గో.జిల్లా: పోలవరం వద్ద క్రమంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. కాపర్ డ్యాం వద్ద 22మీటర్లకు వరద నీరు చేరింది. దీంతో పోలవరం స్పిల్ చానెల్‌లోకి వరద నీరు  చేరింది. కొత్తూరు కాజ్ వే పైకి వరద నీరు చేరడంతో ఎగువ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2020-08-12T14:27:17+05:30 IST