ఆరపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2020-05-21T15:51:36+05:30 IST
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఆరపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఆరపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సుని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిర్మల్లోని ఆసుపత్రికి తరలించారు.