రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి

ABN , First Publish Date - 2020-03-13T18:38:19+05:30 IST

రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి

రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నాలుగు సంవత్సరాల పాప మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-03-13T18:38:19+05:30 IST