ట్రాక్టర్ ఢీకొట్టిన ఇన్నోవా కారు..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-01-27T12:50:04+05:30 IST

జే.పంగులూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాగర్లమూడివారిపాలెం సమీపంలో కట్టెల లోడ్‎తో వెళ్తున్న ట్రాక్టర్‎ని ఇన్నోవా

ట్రాక్టర్ ఢీకొట్టిన ఇన్నోవా కారు..ఇద్దరు మృతి

ప్రకాశం: జే.పంగులూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాగర్లమూడివారిపాలెం సమీపంలో కట్టెల లోడ్‎తో వెళ్తున్న ట్రాక్టర్‎ని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-27T12:50:04+05:30 IST