రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-12T00:38:24+05:30 IST

జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లి స్టేజీ వద్ద కార్, బైక్....

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సిద్దిపేట: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లి స్టేజీ వద్ద కార్, బైక్ డీకొన్నాయి. చిన్నకోడూర్ మండలం గొనేపల్లికి చెందిన నవీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుదేహన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-10-12T00:38:24+05:30 IST