రోడ్డుపై ఆయిల్‌.. ద్విచక్ర వాహనదారులకు గాయాలు

ABN , First Publish Date - 2021-12-19T15:55:36+05:30 IST

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శివరాంపల్లి ప్రధాన రహదారిలో ఆటోలో తీసుకెళ్తున్న ఆయిల్‌ లీకేజీ అయి దారిపొడవునా పడింది. రహదారిలో ద్విచక్ర

రోడ్డుపై ఆయిల్‌.. ద్విచక్ర వాహనదారులకు గాయాలు

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శివరాంపల్లి ప్రధాన రహదారిలో ఆటోలో తీసుకెళ్తున్న ఆయిల్‌ లీకేజీ అయి దారిపొడవునా పడింది. రహదారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న 15 మంది వరకు జారీ కింద పడ్డారు. రోడ్డుపై ఆయిల్‌ పడటంతోనే తాము కింద పడి గాయాల పాలయ్యామని శ్రీనివాస్‌ అనే ద్విచక్ర వాహనదారుడు రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-12-19T15:55:36+05:30 IST