రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

ABN , First Publish Date - 2021-01-20T06:40:36+05:30 IST

వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై నాగ్‌నాథ్‌ అన్నారు. మంగళవారం రవా ణా, పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవ పోస్టర్లను విడుదల చేశారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

ఇంద్రవెల్లి, జనవరి 19: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై నాగ్‌నాథ్‌ అన్నారు. మంగళవారం రవా ణా, పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవ పోస్టర్లను విడుదల చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎంవీఐలు డి.శ్రీకాం త్‌, ఎం.సాయిచరణ్‌ల సహకారంతో మండలకేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టి, నియమాలు పాటించని పలువురికి జరినామాలు విధించారు.

Updated Date - 2021-01-20T06:40:36+05:30 IST