ఖమ్మంలో దళిత సాధికారత పథకంపై రౌండ్ టేబుల్ సమావేశం

ABN , First Publish Date - 2021-07-01T23:38:49+05:30 IST

రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత సాధికారత పథకంపై టీటీడీసీలో దళిత మేధావులు , కుల

ఖమ్మంలో దళిత సాధికారత పథకంపై రౌండ్ టేబుల్ సమావేశం

ఖమ్మం: రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత సాధికారత పథకంపై టీటీడీసీలో దళిత మేధావులు , కుల సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారతపై సలహాలు, సూచనలను సేకరించారు. పథకం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్జి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2021-07-01T23:38:49+05:30 IST