పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2020-02-22T11:10:55+05:30 IST

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

యాలాల : వేసవి కాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 గంటల నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం వేళ ప్రజలు ఎండలకు భయపడి బయటికి రావడానికే జంకుతున్నారు. సాయంత్రం 5 గంటలు దాటినా ఎండలు తగ్గడం లేదు. ఎండలతో మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రారంభంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతాన్నారు. 

Updated Date - 2020-02-22T11:10:55+05:30 IST