ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
ABN , First Publish Date - 2021-10-17T07:53:27+05:30 IST
టీటీడీ ఎస్వీబీసీ ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.
తిరుమల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఎస్వీబీసీ ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. భువనేశ్వర్కు చెందిన శివం కాండెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిఽధి రాఘవేంద్ర ఈ మొత్తానికి సంబంధించిన చెక్ను తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.