రాహుల్కు రూ.17 కోట్లు
ABN , First Publish Date - 2022-01-22T09:18:23+05:30 IST
ఐపీఎల్ కొత్త జట్లు లఖ్నవూ, అహ్మదాబాద్ తమ ముగ్గురేసి ఆటగాళ్లను అధికారికంగా ప్రకటించాయి.
హార్దిక్, రషీద్కు చెరి 15 కోట్లు
న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త జట్లు లఖ్నవూ, అహ్మదాబాద్ తమ ముగ్గురేసి ఆటగాళ్లను అధికారికంగా ప్రకటించాయి. తమ కెప్టెన్ రాహుల్కు లఖ్నవూ జట్టు అత్యధికంగా రూ.17 కోట్లు, స్టొయిని్సకు రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్ రూ.4 కోట్లు ఇవ్వనుంది. ఇక అహ్మదాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్న హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ స్పిన్నర్ రషీద్ఖాన్